• Dec 07, 2025
  • NPN Log

    ఆసియాక్‌పను భారత్‌కు అప్పగించే అంశాన్ని బీసీసీఐ ప్రతినిధులు శుక్రవారంనాటి ఐసీసీ సమావేశంలో లేవనెత్తినట్టు సమాచారం. పాక్‌కు చెందిన మొహిసిన్‌ నఖ్వీ కార్యాలయంలో ఉన్న ఆసియాకప్‌ ట్రోఫీని వీలైనంత త్వరగా భారత్‌కు అందించే అంశంపై ఓ కమిటీని సైతం ఏర్పాటు చేశారు. అయితే నఖ్వీ ఈ సమావేశానికి డుమ్మా కొడతారని భావించగా, అనూహ్యంగా ఆయన హాజరయ్యారు.


     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement