• Aug 05, 2025
  • NPN Log

    జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో గురువారం రోజున ఇంటర్ మొదటి సంవత్సరంలో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ గోల్కొండ బిక్షపతి ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్ బైపీసీలో 02, ఎంపీసీలో 03 సీట్లు ఖాళీలుగా ఉన్నట్లు చెప్పారు. ఎస్సీ విద్యార్థినులు మాత్రమే అర్హులై నటువంటి వారి సర్టిఫికెట్లతో కళాశాలలో సంప్రదించాలని సూచించారు…

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement