భారత్ని టార్గెట్ చేసిన పాక్ హ్యాకర్స్!
పాక్తో సంబంధమున్న ‘ట్రాన్స్పరెంట్ ట్రైబ్’ అనే హ్యాకర్స్ గ్రూప్ భారత్ని టార్గెట్ చేస్తున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ‘డెస్క్ ర్యాట్’ అనే అడ్వాన్స్డ్ స్పై వేర్తో ప్రభుత్వం, ఆర్మీ కంప్యూటర్స్ని అటాక్ చేస్తున్నట్లు తెలిపాయి. భారత కంప్యూటర్ల ద్వారా చైనా మిలిటరీ కదలికలు చూసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపాయి. నకిలీ ఈమెయిల్స్తో స్పైవేర్ ఇన్స్టాల్ చేసుకునేలా ట్రాప్ చేస్తున్నట్లు పేర్కొన్నాయి.










Comments