విద్యార్థులూ.. ట్రిపుల్ ఐటీ ఎదురుచూస్తోంది!
తెలంగాణ : 2026-27కు సంబంధించి బాసర, మహబూబ్నగర్ ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల షెడ్యూల్ను ఆర్జీయూకేటీ వీసీ గోవర్ధన్ విడుదల చేశారు. టెన్త్ మార్కుల ఆధారంగా ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సుల్లో సీట్లు కేటాయించనున్నారు. ఆసక్తి గల విద్యార్థులు వెబ్సైట్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుని దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మార్చి 16న నోటిఫికేషన్ రానుంది. 18వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.










Comments