• May 01, 2026
  • NPN Log

    జలియన్ వాలాబాగ్ మారణకాండ జరిగి నేటికి 107 ఏళ్లు పూర్తవుతోందని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్ ఆలోచింపజేస్తోంది. 1919 ఏప్రిల్ 13న జరిగిన మారణకాండను గుర్తుచేస్తూ.. ఆనాటి స్మారక శిల ఫొటోను ఆయన పంచుకున్నారు. చనిపోయిన వారి త్యాగాలను మనం ఎప్పటికీ మరువకూడదని, స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. క్రూరత్వానికి ధైర్యమే సమాధానమని ఈ చారిత్రక ప్రదేశం మనకు గుర్తుచేస్తుందని ఆయన పేర్కొన్నారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement