• Sep 20, 2026
  • NPN Log

    సమర్‌ఖండ్‌ (ఉజ్బెకిస్థాన్‌): చెస్‌ ఒలింపియాడ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్లు భారత పురుషులు, మహిళల జట్లు హ్యాట్రిక్‌ విజయాలు దక్కించుకున్నాయి. శుక్రవారం జరిగిన మూడో రౌండ్‌లో మహిళల జట్టు 3.5-0.5 స్కోరుతో గ్రీస్‌ను చిత్తు చేసింది. కోనేరు హంపి, వంతిక, సావిత్రి శ్రీ గెలుపొందగా, దివ్యా దేశ్‌ముఖ్‌ డ్రా చేసుకుంది. ఓపెన్‌లో..పురుషుల జట్టు 3-1 స్కోరుతో ఇటలీని ఓడించింది. గుకేష్‌, నిహాల్‌ సరీన్‌ విజయాలు సాధించగా, ప్రజ్ఞానంద, అర్జున్‌ పాయింట్లు పంచుకున్నారు.

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement