• Sep 20, 2026
  • NPN Log
    సఖినేటిపల్లి మండలం సఖినేటిపల్లి లంక గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన విలేజ్ హెల్త్ క్లినిక్‌ను రాజోలు ఎమ్మెల్యే శ్రీ దేవ వరప్రసాద్ గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు స్థానికంగానే అందుబాటులో ఉండేలా విలేజ్ హెల్త్ క్లినిక్‌లు ఉపయోగపడతాయని తెలిపారు. ప్రజలు ఈ వైద్య కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement