• Sep 20, 2026
  • NPN Log

    ముంబై: క్రికెటర్‌ పృథ్వీ షా, నటి ఆకృతి అగర్వాల్‌ విడిపోయారు. ఈ ఏడాది మార్చిలో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట పెళ్లికి ముందే తమ బంధానికి ము గింపు పలికింది. ఈమేరకు ఆకృతి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ‘భవిష్యత్‌కు సంబంధించి మా లక్ష్యాలు వేర్వేరుగా ఉన్నాయి. దీంతో ఇక కలిసి ఉండలేమని నిర్ణయించుకున్నాం’ అని తెలిపింది. అటు ఈ బ్రేక్‌పపై పృథ్వీ షా అధికారికంగా స్పందించకపోయినా.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క పోస్ట్‌ మినహా అన్నింటినీ తొలగించడం గమనార్హం. గత జూలైలోనే తాను మోసపోయానంటూ ఆకృతి చేసిన పోస్ట్‌తో వీరి బంధంపై నీలినీడలు కమ్ముకున్నాయి.

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement