తొలి రోజు ముగిసిన ఆట
వెస్టిండీస్తో ఢిల్లీలో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి రోజు భారత్ ఆట 318/2 వద్ద ముగిసింది. ఇవాళ మూడు సెషన్లలోనూ భారత్దే డామినెన్స్ కనిపించింది. జైస్వాల్ (173) డబుల్ సెంచరీ వైపు దూసుకెళ్తుండగా, సాయి సుదర్శన్ (87) సెంచరీ మిస్ చేసుకున్నారు. రాహుల్ 38 పరుగులు చేసి ఔటయ్యారు. క్రీజులో జైస్వాల్తో పాటు గిల్(20) ఉన్నారు. వెస్టిండీస్ బౌలర్లతో వారికన్ 2 వికెట్లు తీయగా, మిగిలిన వాళ్లంతా తేలిపోయారు.
Comments