• Oct 30, 2025
  • NPN Log

    నరసాపురం : తుఫాన్‌ బీభత్సానికి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం చినలంకకు వెళ్లే నల్లీక్రిక్‌ కాజ్‌వే వంతెనకు గండిపడింది. సముద్రకెరటాలు ఎగసి.. కాజ్‌వేను ముంచెత్తడంతో గండిపడి రోడ్డు రెండు ముక్కలైంది. దీంతో దానికి ఆనుకుని ఉన్న వందల ఎకరాల్లోని ఆక్వా చెరువులు నీట మునిగాయి. మత్స్యకారులు చేపల వేటకు దీని గుండానే వెళతారు. దీని పునర్నిర్మాణానికి ప్రభుత్వం ఇటీవల నిధులు మంజూరు చేసింది. త్వరలో పనులు చేపట్టాల్సి ఉంది.


     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement