53 ఏళ్ల తర్వాత మళ్లీ చంద్రుడి వైపు ప్రయాణం
53 ఏళ్ల తర్వాత మళ్లీ జాబిల్లి చెంతకు వ్యోమగాములు చేరనున్నారు. నాసా ‘ఆర్టెమిస్-2’ మిషన్లో నలుగురు వ్యోమగాములు రీడ్ వైజ్మేన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్, జెరెమీ హాన్సెన్ వచ్చే నెల 6న ప్రారంభమై 10 రోజులపాటు చంద్రుని చుట్టూ ప్రయాణించి తిరిగి భూమికి వస్తారు. 1972లో చేపట్టిన అపోలో తర్వాత తొలి మానవ సహిత మిషన్ ఇది. ఆర్టెమిస్-3 ద్వారా మానవులను చంద్రునిపైకి తీసుకెళ్లనున్నారు.









Comments