• Apr 03, 2026
  • NPN Log

    కార్పొరేట్ స్కూళ్లలో చదువు‘కొనాలంటే’ ఆస్తులు అమ్ముకోవాల్సిందే. ప్రధాన నగరాల్లో ఫీజులు లక్షల్లో ఉండటమే ఇందుకు కారణం. తన కొడుకు నర్సరీ ఫీజు ₹3,74,340 అని గురుగ్రామ్‌(హరియాణా)కు చెందిన ‘ది పీపుల్ స్టూడియో’ ఫౌండర్ పూజా సేతియా తెలిపారు. 3 విడతల్లో ₹1,24,780 చొప్పున చెల్లించాలని చెప్పారని స్క్రీన్‌షాట్ షేర్ చేశారు. ‘పిల్లాడికి ఇంట్లోనే చదువు చెప్పించి, ఆ డబ్బును SIP చేయాలనుకుంటున్నా’ అంటూ రాసుకొచ్చారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement