• Sep 20, 2025
  • NPN Log

    ముంబైకి చెందిన ఓ 80 ఏళ్ల వృద్ధుడు సైబర్ క్రైమ్ బారిన పడి రూ.9 కోట్ల మేర నష్టపోయాడు. 2023 ఏప్రిల్‌ నుంచి శార్వీ, కవిత, దినాజ్, జాస్మిన్ పేర్లతో ఆయనకు ఒకరు వలపు వల విసిరి రొమాంటిక్ వాట్సాప్ చాట్ చేశారు. దీంతో వారి బ్యాంకు ఖాతాలకు 734 సార్లు రూ.8.7 కోట్లు పంపాడు. తన బ్యాంకు ఖాతా ఖాళీ అయి కుటుంబసభ్యులను కూడా డబ్బులు అడుగుతుండటంతో విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఆ వృద్ధుడు ఆస్పత్రి పాలయ్యాడు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement