• Dec 19, 2025
  • NPN Log

    రెంట్ అడగడానికి వెళ్లిన ఓనర్‌ను చంపి సూట్‌కేసులో కుక్కిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్‌లో జరిగింది. దీపశిఖ శర్మ ఫ్యామిలీకి ఒకే సొసైటీలో రెండు ఫ్లాట్లున్నాయి. రెండో దాంట్లో అద్దెకుంటున్న ఆకృతి-అజయ్ జంటను ఆమె బుధవారం సాయంత్రం రెంట్ అడగడానికి వెళ్లారు. రాత్రి వరకు తిరిగిరాలేదు. అనుమానం వచ్చిన పనిమనిషి వెళ్లి చూడగా సూట్‌కేసులో శవాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చింది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement