• May 02, 2026
  • NPN Log

    చెన్నై: కోయంబత్తూర్‌ ఉత్తరం నియోజకవర్గంలో బీజేపీ తరఫున ఆ పార్టీ జాతీయ మహిళా విభాగం అధ్యక్షురాలు వానతి శ్రీనివాసన్‌ పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అనారోగ్యం కారణంగా ఆమె కోవైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోవాలని ఆమెకు వైద్యులు సూచించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తుదిదశలో చేరుకున్న నేపథ్యంలో వానతి శ్రీనివాసన్‌ తరఫున ఆమె కుమారుడు ఆదర్శ్‌ నియోజకవర్గం కలియ తిరుగుతూ అమ్మకు మద్దతుగా ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement