భారత్పై టారిఫ్లు.. ట్రంప్పై వ్యతిరేకత
భారత్పై 50% టారిఫ్లు విధించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్పై ఆ దేశ చట్టసభలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ సుంకాలను రద్దు చేయాలని ప్రతినిధుల సభ సభ్యులు డెబోరా, మార్క్ విసీ, కృష్ణమూర్తి తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ టారిఫ్లు చట్టవిరుద్ధమని, భారత్ తో సంబంధాలకు నష్టమని విమర్శించారు. పుతిన్-మోదీ భేటీపైనా అమెరికా లో ప్రకంపనలు వస్తోన్న విషయం తెలిసిందే. ఈ పరిణామాలు ట్రంప్కు ఎదురుదెబ్బేనని నిపుణులు అంటున్నారు.









Comments