• Dec 08, 2025
  • NPN Log

    న్యూఢిల్లీ: చైనీస్‌ తైపీలో జరిగిన తైపీ ఆర్చరీ ఓపెన్‌లో వెన్నం జ్యోతి సురేఖ కంచు పతకం సాధించింది. ఇండోర్‌ కాంపౌండ్‌ ఆర్చరీ వ్యక్తిగత విభాగం కాంస్య పోరులో సురేఖ 149-143తో సొ చెవాన్‌పై గెలిచింది. అంతకుముందు సెమీస్‌లో జ్యోతి 144-145తో మ్లినారిచ్‌ (క్రొయేషియా) చేతిలో ఓడింది. ఇక, అండర్‌-21 కేటగిరిలో చికితరావు, జూనియర్‌ విభాగంలో గణేష్‌ పసిడి పతకాలు నెగ్గారు.


     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement