కొత్త పార్టీ ప్రకటించిన శశికళ
తమిళనాడు మాజీ సీఎం జయలలిత సన్నిహితురాలు శశికళ కొత్త పార్టీ ప్రకటించారు. జయలలిత, అన్నాదురై, ఎంజీ రామచంద్రన్ ఫొటోలు, ఎరుపు, తెలుపు, నలుపు రంగులతో ఉన్న జెండాను ఆవిష్కరించారు. త్వరలో పార్టీ పేరు ప్రకటిస్తానని వెల్లడించారు. తమిళ రాజకీయాల్లో తన మార్క్ చూపిస్తానని ఆమె స్పష్టం చేశారు.










Comments