కూతురు మృతి: అడుగడుగునా లంచం ఇవ్వలేక..
ఒక్కగానొక్క కూతురు(34) అనారోగ్యంతో చనిపోతే.. ఆ తర్వాత అడుగడుగునా లంచం ఇవ్వలేక ఆ తండ్రి కుంగిపోయారు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. BPCL మాజీ CFO శివకుమార్ కూతురు ఇటీవల మరణించారు. అయితే అంబులెన్స్ మొదలుకుని FIR, పోస్టుమార్టం రిపోర్టు, అంత్యక్రియలు, డెత్ సర్టిఫికెట్ వరకు లంచం ఇవ్వాల్సి వచ్చిందని అతను సోషల్ మీడియా లో పోస్టు చేసి ఆ తర్వాత డిలీట్ చేశారు. సిస్టమ్లోని కరప్షన్పై నెటిజన్లు ఫైరవుతున్నారు.










Comments