• Oct 30, 2025
  • NPN Log

    గాయం నుంచి కోలుకున్న భారత క్రికెటర్ రిషభ్ పంత్ దక్షిణాఫ్రికా-Aతో అనధికారిక టెస్టు మ్యాచులో బరిలో దిగారు. ఈ క్రమంలో ఆయన ధరించిన జెర్సీ అందరి దృష్టిని ఆకర్షించింది. కోహ్లీ జెర్సీ నంబర్ 18ని ధరించడమే దానికి కారణం. పంత్ జెర్సీ నం-17 కావడం గమనార్హం. అయితే పొరపాటున ఇలా జరిగిందా? లేదా కావాలనే ధరించారా? అనే విషయమై అభిమానుల్లో చర్చ నెలకొంది. కాగా కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement