బాలికలకు స్కాలర్షిప్.. దరఖాస్తు చేసుకోండి
ఉన్నత విద్య కోర్సులు చదువుతున్న గ్రామీణ పేద విద్యార్థినులకు విప్రో సంస్థ సంతూర్ ఉమెన్ స్కాలర్షిప్ను అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలోని ప్రభుత్వ కళాశాలల్లో చదివిన బాలికలు అర్హులు. ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ ఫస్టియర్ చదువుతూ ఉండాలి. దరఖాస్తుకు చివరితేదీ అక్టోబరు 15. ఎంపికైనవారికి రూ.30వేలు అందుతుంది.
వెబ్సైట్: https://www.santoorscholarships.com
Comments