• Aug 25, 2026
  • NPN Log

     

    స్థానిక కోడుమూరు జిల్లా పరిషత్ హై స్కూల్ లో శనివారం 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామచంద్రుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా  టిడిపి మండల కన్వీనర్ రామకృష్ణారెడ్డి విచ్చేసి పతక ఆవిష్కరణలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు నవీన్ పాటి,గంగాధర్ నాయుడు, రవీంద్ర గౌడ్, చేనేత భాస్కర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement