మొబైల్ రీఛార్జ్లపై 20% పెంపు?
రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచేందుకు Jio, Airtel, VI సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 2026 నాటికి ఈ కంపెనీలు తమ ప్రీపెయిడ్ & పోస్ట్పెయిడ్ టారిఫ్లను 16-20% వరకు పెంచే అవకాశం ఉందని గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్ ‘మోర్గాన్ స్టాన్లీ’ పేర్కొంది. గతంలో 2024 జులైలో ధరలు పెరగగా రెండేళ్ల విరామం తర్వాత 2026లో మరోసారి సామాన్యుల జేబుకు చిల్లు పడనుందని తెలిపింది. దీనిపై త్వరలోనే ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.









Comments