కైట్స్ ఖాతాలో తొలి డబ్ల్యూటీఎల్ టైటిల్
బెంగళూరు: ప్రపంచ టెన్నిస్ లీగ్ (డబ్ల్యూటీఎల్)లో అస్సీ మావెరిక్స్ కైట్స్ జట్టు తొలిసారి చాంపియన్గా నిలిచింది. శనివారం ఇక్కడ జరిగిన ఫైనల్లో కైట్స్ 21-19తో ఏఓఎస్ ఈగల్స్ జట్టును ఓడించి ట్రోఫీ అందుకుంది. కీలకపోరులో అనుభవజ్ఞుడైన సుమిత్ నగల్ను చిత్తుచేసి దక్షిణేశ్వర్ సురేష్ కైట్స్కు విజయాన్ని కట్టబెట్టాడు.







Comments