• Dec 21, 2025
  • NPN Log

    బెంగళూరు: ప్రపంచ టెన్నిస్‌ లీగ్‌ (డబ్ల్యూటీఎల్‌)లో అస్సీ మావెరిక్స్‌ కైట్స్‌ జట్టు తొలిసారి చాంపియన్‌గా నిలిచింది. శనివారం ఇక్కడ జరిగిన ఫైనల్లో కైట్స్‌ 21-19తో ఏఓఎస్‌ ఈగల్స్‌ జట్టును ఓడించి ట్రోఫీ అందుకుంది. కీలకపోరులో అనుభవజ్ఞుడైన సుమిత్‌ నగల్‌ను చిత్తుచేసి దక్షిణేశ్వర్‌ సురేష్‌ కైట్స్‌కు విజయాన్ని కట్టబెట్టాడు.


     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement