• Dec 19, 2025
  • NPN Log

    టెలికం సంస్థలు రీఛార్జ్ ధరలను పెంచుతూ సామాన్యులపై భారం మోపడంపై నెట్టింట విమర్శలొస్తున్నాయి. ముఖ్యంగా రెండో సిమ్ వాడేవారు అనవసరంగా డేటా ప్లాన్లు కొనాల్సి రావడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ‘డేటా లేకుండా కాల్స్& SMSలతో రీఛార్జ్ ప్యాక్స్ తీసుకురావాలి’ అని కోరుతున్నారు. చాలా ఇళ్లలో బ్రాడ్‌బ్యాండ్ ఉన్నా కంపెనీలు బలవంతంగా డేటా ప్యాకేజీలను రుద్దుతున్నాయని, TRAI జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement