• Oct 05, 2025
  • NPN Log

    అమెరికాలో దుండగుడి దుశ్చర్యకు మరో  తెలుగు వ్యక్తి బలయ్యాడు. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌కు చెందిన పోలే చంద్రశేఖర్ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. ఈక్రమంలోనే డాలస్‌లోని పెట్రోల్ బంక్‌లో పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తున్నారు. ఇవాళ ఉదయం ఓ దుండగుడు పెట్రోల్ కొట్టించుకునేందుకు బంక్‌కు వచ్చి చంద్రశేఖర్‌ను దారుణంగా కాల్చి చంపాడు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. అమెరికా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement