ఇండియాకు వాంటెడ్ టెర్రరిస్టులు.. పాక్లో హతం!
లష్కరే తోయిబా(LeT) కో ఫౌండర్ అమీర్ హమ్జాపై పాక్లో కాల్పులు జరగడం తెలిసిందే. మూడేళ్లుగా లష్కరే తోయిబా, జైషే(JeM), హిజ్బుల్(HM)లోని వాంటెడ్ టెర్రరిస్టులు ‘గుర్తుతెలియని వ్యక్తుల’ కాల్పుల్లో హతమవుతున్నారు. మహ్మద్ తాహిర్ అన్వర్(JeM చీఫ్ మసూద్ అజర్ అన్న), లష్కరే తోయిబా టెర్రరిస్టు అబు ఖతల్(హఫీజ్ సయీద్కు సన్నిహితుడు), ఖలిస్థాన్ కమాండో ఫోర్స్ చీఫ్ పరమ్జిత్ సింగ్ పంజ్వార్తో సహా ఎంతో మందిని పాక్లో మట్టుబెట్టారు.









Comments