ఒంటి కన్ను కుబేరుడి కథ మీకు తెలుసా?
కుబేరుడు ఓసారి కైలాసంలో పార్వతీదేవి సౌందర్యాన్ని చూసి ముగ్ధుడవ్వగా ఆమె కోపంతో ఆయన ఎడమకన్ను కాలిపోయింది. తన తప్పు తెలుసుకున్న కుబేరుడు 800 ఏళ్లపాటు కఠినమైన ‘రౌద్ర కేదార వ్రతం’ చేసి శివుడిని మెప్పించాడు. ఈశ్వరుడు ప్రత్యక్షమై కుబేరుడిని తన స్నేహితుడిగా స్వీకరించాడు. కాలిపోయిన కన్ను స్థానంలో ఓ గవ్వను అమర్చాడు. ఒకే కన్ను, పింగళ వర్ణంలో ఉండటం వల్ల ఆయనను ‘ఏకాక్ష పింగళుడు’ అని పిలుస్తారు.









Comments