కలత లేదు సోదరా.. నేను నీకు ఆసరా
తిరుమల : బెంగళూరుకు చెందిన జగేంద్ర చిన్నతనంలోనే చూపు కోల్పోయాడు. చేతికర్ర సాయంతో నడవడంలో ఇటీవల శిక్షణ తీసుకున్నాడు. ఈ సమయంలో 20శాతం మాత్రమే చూపున్న శశికిరణ్ అతనికి స్నేహితుడయ్యాడు. తిరుమల కొండకు నడిచి చేరుకోవాలనే తన చిరకాల కోరికను స్నేహితుడికి తెలిపాడు. ఇద్దరూ కలిసి శనివారం ఉదయం శ్రీవారిమెట్టు దారిలో కర్రలు తాటించుకుంటూ 2,400 మెట్లు ఎక్కి తిరుమలకు చేరుకున్నారు.









Comments