• Oct 05, 2025
  • NPN Log

    ప్రభుత్వ నిర్లక్ష్యానికి విసిగిపోయిన ఝార్ఖండ్‌కు చెందిన 25 మంది మహిళలు తమ గ్రామానికి రోడ్డు వేసేందుకు స్వయంగా రంగంలోకి దిగారు. ప్రజాప్రతినిధులను వేడుకున్నా ఫలితం లేకపోవడంతో ప్రభుత్వం ప్రతినెలా ఇచ్చే ₹2,500తో పాటు మరో ₹50వేలు పోగేశారు. వాటితో మట్టిరోడ్డు నిర్మించారు. తమ సంకల్పాన్ని కార్యాచరణలో పెట్టి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమేనని నిరూపించిన వీరిపై ప్రశంసలొస్తున్నాయి.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement