‘పూర్వోదయ స్కీమ్’ను సద్వినియోగం చేసుకోవాలి: సీఎం చంద్రబాబు
ఆంధ్ర ప్రదేశ్ : కేంద్రం ప్రారంభించిన పూర్వోదయ స్కీమ్ను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సీఎం చంద్రబాబు అన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో రూపొందించాల్సిన ప్రణాళికలపై సమీక్షించారు. ఉద్యాన పంటలు, ఫిషరీస్, ఆక్వా తదితర రంగాల్లో చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్లను ప్రోత్సహించాలని, సామూహిక పశువుల షెడ్ల నిర్వహణ బాధ్యతను డ్వాక్రా సంఘాలకు అప్పజెప్పాలన్నారు.
Comments