శనగ, సన్ఫ్లవర్ గింజల మద్దతు ధరలు పెంపు
2026-27 సీజన్కు పంటల మద్దతు ధరలను కేంద్రం పెంచింది. శనగ రేటును క్వింటాకు ₹225 పెంచడంతో ₹5,875కు చేరింది. గోధుమ క్వింటాకు ₹160(₹2,585), బార్లీ ₹170(₹2,150), మసూర్ పప్పు ₹300(₹7,000), ఆవాలు ₹250(₹6,200), సన్ఫ్లవర్ ₹600(₹6,540) పెంచింది. (కొత్త రేట్లు బ్రాకెట్లో)
* రైతులకు ఉపయోగపడే అగ్రికల్చర్, పాడికి సంబంధించిన విస్తృత సమాచారం కోసం పాడిపంట కేటగిరీలోకి వెళ్లండి.
Comments