• Oct 24, 2025
  • NPN Log

    నోవి సాద్‌ (సెర్బియా): అండర్‌-23 ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షి్‌పలో భారత రెజ్లర్‌ ప్రియ పతకంతో సత్తా చాటింది. మహిళల 76 కిలోల విభాగంలో ప్రియ కాంస్యం సాధించింది. పతకపోరులో ప్రియ 8-1తో జిమెనెజ్‌ విలాల్బ (మెక్సిక)పై నెగ్గింది. మిగతా రెజ్లర్లలో నిషు (55 కి.), పుల్కిత్‌ (65 కి.), శ్రిష్టి (68 కి.) కాంస్య పోరుకు అర్హత సాధించారు.


     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement