ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం: కలెక్టర్
కలెక్టర్ పి. రాజాబాబు ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల పురోగతిపై సమీక్షా సమావేశం జరిగింది. విద్యా ప్రమాణాల పెంపునకు FLN బలోపేతం చేయాలని, PAL ల్యాబ్ ట్యాబ్స్ వినియోగం, క్రమం తప్పకుండా స్లిప్ టెస్టులు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. పాఠశాలల్లో మౌలిక వసతులు, పరిశుభ్రతతో పాటు విద్యార్థులకు పోషకాహారం, ప్రోటీన్ సప్లిమెంట్లు అందించాలని ఆదేశించారు.










Comments