భారీ స్కామ్.. IDFC షేర్లు ఢమాల్
చండీగఢ్ బ్రాంచ్లో రూ.590 కోట్ల స్కామ్ వెలుగుచూడటంతో IDFC ఫస్ట్ బ్యాంక్ షేర్లు ఇవాళ భారీగా పతనమవుతున్నాయి. ఆందోళనకు గురైన ఇన్వెస్టర్లు ఈ కంపెనీ షేర్ల అమ్మకాలు చేపట్టారు. దీంతో గరిష్ఠంగా 20శాతం నష్టం చవిచూడగా తర్వాత కాస్త పుంజుకొని ప్రస్తుతం 16శాతం వద్ద కొనసాగుతోంది. హరియాణా ప్రభుత్వ విభాగం తమ బ్యాంకు ఖాతాను క్లోజ్ చేసి ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయాలని కోరిన నేపథ్యంలో ఈ స్కామ్ బయటపడింది.










Comments