• Mar 02, 2026
  • NPN Log

    ‘భారత్ టాక్సీ’ డ్రైవర్లతో సమావేశమైన కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ కొత్త ప్లాట్‌ఫామ్ పనితీరుపై క్లారిటీ ఇచ్చారు. ఇతర కంపెనీల్లా లాభాల కోసం కాకుండా డ్రైవర్ల సంక్షేమం కోసమే ప్రభుత్వం ఈ సేవలను ప్రారంభించిందని పేర్కొన్నారు. ఇందులో డ్రైవర్లే యజమానులని, కేవలం ₹500 పెట్టుబడితో చేరొచ్చని తెలిపారు. కంపెనీకి వచ్చే లాభాల్లో 80% నేరుగా డ్రైవర్లకే అందుతుందన్నారు. కమీషన్లు, సర్జ్ ప్రైసింగ్ ఉండవని స్పష్టం చేశారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement