భారత్లో తాలిబన్ మంత్రి పర్యటనకు లైన్ క్లియర్
అఫ్గానిస్థాన్ విదేశాంగ మంత్రి ఆమిర్ ఖాన్పై ట్రావెల్ బ్యాన్ను UNSC తాత్కాలికంగా ఎత్తేసింది. తాలిబన్ నేతలపై బ్యాన్ అమల్లో ఉండగా దౌత్యం, అత్యవసర అంశాల్లో మినహాయింపునిచ్చింది. దీంతో ఆయన ఈనెల 9-16 మధ్య భారత్లో పర్యటించేందుకు లైన్ క్లియరైంది. 2021లో అఫ్గానిస్థాన్లో అధికారం చేపట్టిన తర్వాత భారత్లో తాలిబన్ నేత పర్యటించడం ఇదే తొలిసారి. ఇరు దేశాల దౌత్య సంబంధాలు, ట్రేడ్పై చర్చ జరిగే అవకాశముంది.
Comments