మద్దికేర: ప్రశ్న అడిగితే శిక్ష? ఆర్టీఐ అడిగిన రామన్న పై పోలీసుల దాడి.. 66 రోజుల తర్వాత కూడా ఎటువంటి చర్యలు లేవు
ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా పత్తికొండ తాలూకా మద్దికేర గ్రామంలో ఆర్టీఐ దాఖలు చేసిన సాధారణ పౌరుడు వడ్డే రామన్నపై 2025 జూన్ 23న పోలీస్ స్టేషన్లోనే దాడి చేసి, గ్రామం నుండి బహిష్కరించారు. ప్రజలు ప్రశ్నిస్తున్నారు - ఆర్టీఐ అడగడం నేరమా? రామన్న మరియు అతని కుటుంబం ఆర్టీఐ అడగడం నేరమా? .సంఘటన జరిగి 66 రోజులు గడిచినా, ఎస్ఐపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా NPN సైనికులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలుపుతున్నారు.
#vadderamanna #vadde #maddikera #kunrool #AP #ramanna
Comments