రేగ గ్రామ కుళాయి నీళ్లు నుండి పురుగులు ఆందోళన చెందుతున్న ప్రజలు
లక్కవరపుకోట: రేగ గ్రామంలో కుళాయి నీళ్లు నుండి పురుగులు వస్తుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు చాలా రోజులు నుండి వాసనతో కూడిన కృల్లిన నీళ్లు వస్తున్నాయి అని అలాగే పురుగులు వస్తున్నాయి అని ప్రజలు చెప్తున్నారు ఈ నీళ్లు తాగితే మా ఆరోగ్యాలు ఏమవుతాయిని ఎలా తాగగలం అని వెంటనే అధికారులు స్పందించి స్వచ్ఛమైన త్రాగు నీరు ప్రజలకు వచ్చేలా చూడాలని డిమాండ్ చేశారు









Comments