హీరోయిన్ తమన్నాకు షాక్
స్టార్ హీరోయిన్ తమన్నాకు మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. ‘పవర్ సోప్స్’ సంస్థతో తన ఒప్పందం(2008-09) ముగిశాక కూడా తన ఫొటోలను 2010-11లో ప్రచారానికి వాడుకున్నారని, ఇది నిబంధనల ఉల్లంఘన అని ఆమె కోర్టును ఆశ్రయించారు. ఇందుకు రూ.కోటి పరిహారం ఇప్పించాలని ఆమె విన్నవించుకున్నారు. అయితే దీనివల్ల నటి ప్రతిష్ఠకు ఎలాంటి భంగం కలగలేదని, నష్టపరిహారం ఇప్పించడానికి సరైన ఆధారాలు లేవని కోర్టు పిటిషన్ను కొట్టివేసింది.










Comments