• Dec 21, 2025
  • NPN Log

    నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహ్మద్ యూనస్ పాలనలో బంగ్లాదేశ్‌లో అల్లర్లు నిత్యకృత్యమయ్యాయి. పాలనపై పట్టులేకపోవడంతో పట్టాలు తప్పిన రైలులా ఆ దేశం పయనిస్తోంది.  హిందువుల  హత్యలు, దేవాలయాలపై దాడులు, భారత వ్యతిరేక ప్రదర్శనలు పెరిగిపోతున్నా ఆయన మిన్నకుండిపోతున్నారు. సరిహద్దుల్లో కవ్వింపు చర్యలూ మొదలయ్యాయి. ఇవన్నీ పాక్‌తో బంధం కోసమేననే ఆరోపణలున్నాయి. మరి ఆయన ఎన్నాళ్లు మనుగడ సాధిస్తారో?

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement