• Sep 22, 2025
  • NPN Log

    జమ్మూ కశ్మీర్‌లోని ఉధంపూర్‌లో ఇవాళ ఉదయం ఆర్మీ జవాన్లకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఓ జవానుకు గాయాలు కాగా 3-4 మంది టెర్రరిస్టులు భద్రతా దళాల ట్రాప్‌లో చిక్కుకున్నట్లు సమాచారం. సెర్చ్ ఆపరేషన్, కాల్పులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. అటు కిష్త్‌వాడ్‌లోనూ నిన్న రాత్రి ఎదురుకాల్పులు జరిగాయి.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement