• Oct 05, 2025
  • NPN Log

    తాను సోషల్ మీడియాలో లో ప్రొఫైల్ మెయింటెన్ చేస్తానని హీరోయిన్ శ్రీనిధి శెట్టి అన్నారు. దాంతో స్నేహితులు తనను లేడీ ప్రభాస్ అని పిలుస్తారని ఓ ఇంటర్వూలో చెప్పారు. అటు త్రివిక్రమ్-వెంకటేశ్ సినిమాలో నటిస్తున్నారనే ప్రచారాన్ని ఆమె ఖండించారు. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదని, అవకాశం వస్తే యాక్ట్ చేస్తానని తెలిపారు. కాగా సిద్ధూ జొన్నలగడ్డతో శ్రీనిధి నటించిన ‘తెలుసు కదా’ మూవీ ఈ నెల 17న రిలీజ్ కానుంది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement