యాక్సిడెంట్ కాదు.. జుబీన్ను హత్య చేశారు: ప్రత్యక్ష సాక్షి
ప్రముఖ సింగర్ జుబీన్ గార్గ్ మృతిపై ఆయన బ్యాండ్ మెంబర్, ప్రత్యక్ష సాక్షి శేఖర్ జ్యోతి గోస్వామి సంచలన విషయాలు వెల్లడించారు. జుబీన్ది యాక్సిడెంట్ కాదని, మేనేజర్ సిద్ధార్థ్ శర్మ, ఈవెంట్ ఆర్గనైజర్ శ్యామ్కను మహంత విషమిచ్చి హత్య చేశారని రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. యాక్సిడెంట్గా చూపేందుకే ఫారిన్ లొకేషన్ను ఎంచుకున్నారని తెలిపారు. జుబీన్ మృతిపై ముందు నుంచి అనుమానాలు వ్యక్తమైన విషయం తెలిసిందే.
Comments