ప్రధాని మోదీని కలిసిన విజయ్-రష్మిక
నూతన దంపతులు విజయ్ దేవరకొండ-రష్మిక ఇవాళ ప్రధాని మోదీని కలిశారు. హైదరాబాద్ తాజ్కృష్ణాలో మార్చి 4న జరిగే రిసెప్షన్కు హాజరుకావాలని ఆహ్వానించారు. ఆయనకు ప్రత్యేక శాలువాను అందజేశారు. ఈ సందర్భంగా వీరికి మోదీ శుభాకాంక్షలు తెలిపారు. వారితో కాసేపు కూర్చొని ముచ్చటించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా విరోష్ జంట కలిసి రిసెప్షన్కు ఆహ్వానించింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.









Comments