• Apr 05, 2026
  • NPN Log

    దేశంలో మేధో వలస ఆందోళన కలిగిస్తోంది. 1990-2020 మధ్య 31 మంది JEE టాపర్లలో 74%(23 మంది) ఫారిన్ వెళ్లిపోయారు. మరో ఐదుగురు ఇక్కడే ఉంటూ విదేశీ కంపెనీలకు పని చేస్తున్నారు. వీళ్లే కాదు ఏటా లక్షల మంది స్టూడెంట్లు విదేశాలకు వెళ్తున్నారు. 2021-22లో 46,878 మంది చదువులకు ఇండియాకొస్తే, 11.59 లక్షల మంది మన వాళ్లు అబ్రాడ్ వెళ్లారు. 2024 నాటికి ఇది 13.36 లక్షలకు పెరిగింది. స్టడీస్ అయ్యాక అక్కడే సెటిలవుతున్నారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement